Ramachandrapuram: ప్రభుత్వం తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి – పోలిశెట్టి చంద్రశేఖర్

రామచంద్రపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గంగవరం మండలం కోట గ్రామం రైతుల సమస్యలను తెలుసుకుంటున్న రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్. ప్రభుత్వం తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కోట గ్రామం జనసేన నాయకులు జనిపెల్ల శోభన్ కుమార్, రమేష్, అక్కిరెడ్డి శ్రీను, తదితర కోట గ్రామం జనసైనికులు పాల్గొనడం జరిగింది.