పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి

తిరుపతి జిల్లా, తిరుపతిలో ఓ ప్రవేట్ హోటల్లో బలిజ ఉద్యోగుల మరియు మేధావుల సమావేశంలో సుమారు 400 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కాపు కులస్తుడు 2024లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్క ఉద్యోగి చెప్పడం జరిగింది. అలాగే తిరుపతిలో కూడా జనసేన జెండా ఎగరవేయాలని అంతేకాకుండా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ని ఎమ్మెల్యేగా చూడాలని తిరుపతి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి హరిప్రసాద్, మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సుగుణమ్మ పాల్గొని జనసేన పార్టీ సీనియర్ నాయకులు కాపు సంక్షేమ సేన రైతు విభాగం తిరుపతి జిల్లా మారసాని రమేష్ బాబును సన్మానించడం జరిగింది.