Chndragiri: జనసేన పార్టీ ఓడిపోయుండచ్చు గాని ఆగిపోలేదు

వర్షం వలన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికి తెలిసిందే, శుక్రవారం చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో పలుచోట్ల వర్ష ప్రవాహం వలన రోడ్ లు నాశనమయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేన అండగా నిలిచింది, పలువురికి భోజన ఏర్పాట్లు చేయడం మరియు పంచడం జరిగింది.

కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం.నాసీర్ జనసేన నాయకులు షాజహాన్, నాగూరు బాషా, వెంకటేష్, వాసు, దినేష్, రహంతుళ్ళ, నౌమూన్, చంద్ బాషా, ఫరూక్, అసిఫ్, హామీధుల్లా పలువురు పాల్గొనడం జరిగింది.