శ్రీరాముని అక్షింతలు గడపగడపకి చేర్చిన మోటూరి దంపతులు

అమలాపురం: చిందాడగరువులో ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావు దంపతులు ఆదివారం శ్రీరాముని అక్షింతలు పంచిపెట్టారు. చిందాడగరువు గ్రామంలో గడపగడపకి చొప్పున వారి చేతులు మీదుగా 850 గృహాలకు స్వయంగా వెళ్లి పంచిపెట్టడం జరిగింది.