గ్రంధి కాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

ఏలూరు: ప్రముఖ వ్యాపారవేత్త క్రేన్ సంస్థల అధినేత గ్రంధి కాంతారావు జన్మదిన సందర్భంగా వారి నివాసానికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు & తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నేరెళ్ల సురేష్, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, మరియు నగర కమిటీ సభ్యులు, పలు డివిజన్లో అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.