నాదెండ్లకు ఘనస్వాగతం పలికిన అవనిగడ్డ జనసేన

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, చల్లపల్లి మండలం, చల్లపల్లి గ్రామ నివాసి మెండు దొరబాబు ప్రమాదవశాత్తూ మరణించడంతో జనసేన పార్టీ తరపున 5 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కును అందించడానికి వచ్చిన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి నడకుదురు గ్రామం వద్ద గజమాలతో స్వాగతం చెప్పి, బారీ ర్యాలీతో చల్లపల్లికి తీసుకువచ్చిన అవనిగడ్డ మరియు కోడూరు మండలాల జనసైనికులు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.