స్థానికులకి ఇబ్బంది కలగకూడదు – స్థల యజమానికి ఇబ్బంది కలగకూడదు
విజయవాడ: స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేషన్ అధికారులు వెంటనే కలగజేసుకుని భవానిపురంలోని పోలీస్ కాలనీకి వెళ్లే రోడ్డు ప్రైవేట్ వ్యక్తులది కాబట్టి వారికి నష్టపరిహారం చెల్లించి, స్థలం కొనుగోలు చేసి కాలనీవాసులకి ఇబ్బంది కలగకుండా వెంటనే రోడ్ ఓపెన్ అయేలా చూడాలని జనసేన పార్టీ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, కందుల తిరుపతిరెడ్డి, సాంబశివరవ్, స్థానికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-28-at-7.56.06-PM-1024x576.jpeg)