ఘనంగా జనంతో జనసేన రెండవ రోజు

తిరుపతి: 33వ వార్డు మున్సిపల్ ఆఫీస్, అశోక్ నగర్, డాల్ఫిన్ బార్ పరిసర ప్రాంతాలలో సోమవారం కొనసాగిన జనంతో జనసేన, ప్రతి ఇంటిలో పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఆదరణ లభిస్తూ ఈసారి కచ్చితంగా పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు జనసేన నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం మధుబాబు, బాలాజీ, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కిరణ్ రాయల్, రాజారెడ్డి మరియు వీరమహిళలు, జనసేన ముఖ్య నేతలు, జనసైనికులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.