మొరిగిన వైసీపీ నాయకులకు భారీ కౌంటర్ ఇచ్చిన సేనాని
సన్నాసుల్లారా అంటే ఏ ముగ్గురో, నలుగురో వచ్చి మాట్లాడతారు అనుకున్నామ్..చూస్తుంటే అలా లేదు, మొత్తం అందరూ సన్నాసులే అని బాగా నిరూపించుకుంటున్నారు..ప్రజా సమస్యల మీద ఏ నాడైన ఒక్కడైన ఇలా మాట్లాడారా… సన్నాసి, దద్దమ్మ అనే లోపు మాత్రం ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు..
అటువంటి సన్నసులందరికి ఒక్క ట్వీట్ తో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన జనసెనని.
తుమ్మెదల ఝుంకారాలు
— Pawan Kalyan (@PawanKalyan) September 27, 2021
నెమళ్ళ క్రేంకారాలు
ఏనుగుల ఘీంకారాలు
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు
సహజమే …