ఆ ఓట్లు వెంటనే తొలగించాలి- జనసేన, టీడీపీ నాయకుల డిమాండ్

నూజివీడు నియోజకవర్గం: ముసునూరు మండలంలోని రమణక్కపేట, అక్కిరెడ్డి గూడెం, చెక్కపల్లిలో ఓట్ల నమోదు క్యాంపెయిన్ బూత్ లను సందర్శించి ఓట్ల తొలగింపుకు, మార్పులు చేర్పుల వివరాలు అడిగి తెలుసుకుని టీడీపి నాయకులతో కలిసి తొలగించాల్సిన ఓట్ల వివరాలు అధికారులకు అందచేసిన నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు, టీడీపీ మండల నాయకులు రంగు వాసు, రంగు నాగమల్లేశ్వరరావు, రాంబాబు,ఉప్పె సీతయ్య, జనసేన నాయకులు ఉప్పే నరేంద్ర, చేకూరి నాగరాజు, మట్ట చిట్టిబాబు, అనిల్, పవన్ అధికారులు పాల్గొన్నారు.