మానుపాటి సూర్యనారాయణను పరామర్శించిన తోట పవన్ కుమార్

సీతానగరం మండలం, ముగ్గళ్ళ గ్రామంలో మానుపాటి సూర్యనారాయణ ఇటీవల యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలుసుకుని, వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, కుటుంబసభ్యులతో మాట్లాడి వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసిన జనసేన పార్టీ యువజన నాయకుడు తోట పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.