నిరసన కార్యక్రమం విజయవంతం చేసినందుకు జనసేన నాయకులకు సన్మానం

గుంటూరు, విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ, జనసేనపార్టీ అధినేత పిలుపుతో నిన్న గుంటూరు జిల్లా అధ్యక్షుడు అయిన గాదె వెంకటేశ్వరరావు చేసినా నిరసన జిల్లా వ్యాప్తంగా ఒక సంచలనం ప్రతి ఒక్కరి నోటా జనసేన, ఈసారి జనసేనకే ఓటు వేస్తాము అని చెప్పడం విశేషం, ఈ నిరసన కార్యక్రమన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళిన నాయకులను శాలువాతో అభినందించడం జరిగింది. గుంటూరు నగరం తూర్పు నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు అయిన నెల్లూరు రాజేష్, జేబివై నాయుడు, మిద్దె నాగరాజు. డి. సుబ్బారావు ఉగాది శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. కలెక్టరేట్ ముట్టడించి, వినతిపత్రం అందించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు, మండల నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొనడం జరిగింది.