సిడగం సురేంద్రకు చిరు సత్కారం

భీమవరం నియోజకవర్గం: భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, తణుకు రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం మరియు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో తూర్పు కాపు రాష్ట్ర అధ్యక్షులు పిసినీ చంద్రమోహన్ జనసేన పార్టీ పిఎసి సభ్యురాలు రాష్ట్ర కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది శ్రీమతి పాలవలస యశస్విని, పిఎసి సభ్యులు కనకరాజు సూరీ, కోటికలపూడి గోవిందరావు, చనమల చంద్రశేఖర్, సతివాడ నవీన్ ఆధ్వర్యంలో నాకు బిట్టా లక్ష్మీనారాయణ సోదరుడు సిడగం సురేంద్రకి చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం తణుకు పాలకొల్లు ఆకివీడు జనసైనికులు మరియు తూర్పు కాపు సంఘమ్ నాయకులు పాల్గొన్నారు.