క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీ అందజేసిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆధారిటీ గ్రౌండ్స్ కాకినాడలో గత 3 రోజులు గా 7 టైమ్స్ న్యూస్ సాగర్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా పాల్గొని జనసేన పార్టీ పిఎసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ విజేతలకు ట్రోఫీ అందించారు.