నాదెండ్లకు ఘనస్వాగతం పలికిన ఉంగుటూరు జనసేన

ఉంగుటూరు: జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పశ్చిమగోదావరి జిల్లా, ఉంగుటూరు నియోజవర్గం విచ్చేయుచున్న సందర్భముగా పశ్చిమగోదావరి జిల్లా ముఖ ద్వారం సిద్ధాంతం బ్రిడ్జి వద్ద పూలమాల వేసి పుష్పగుచ్చంతో సాదరంగా స్వాగతం పలికిన నియోజవర్గం ఇంచార్జ్ చేగొండి సూర్య ప్రకాష్, పెనుగొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కంబాల బాబులు, జిల్లా ఉపాధ్యక్షులు వెంగదాసు దానయ్య, జిల్లా ప్రోగ్రామ్ ఇన్ కమిటీ సభ్యులు తోట సురేంద్ర, పెనుగొండ పట్టణ అధ్యక్షుడు యర్రంశెట్టి బాబురావు, రామన్నపాలెం ఎంపిటిసి సభ్యులు కృష్ణకాంత్, కొఠాలపర్రు గ్రామ అధ్యక్షుడు ఆకుల సుబ్బారావు, మండల కమిటీ సభ్యులు మంద నాని, జనసేన పార్టీ సీనియర్ నాయకులు దార్లంక మారుతి, అడ్డాల మధు, తదితర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.