జాతీయ జెండాను ఆవిష్కరించిన తుమ్మల మోహన్

కూకట్ పల్లి: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తుమ్మల మోహన్ కుమార్ బాల వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ డిజేబుల్ చిల్డ్రన్ స్కూల్ నందు జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు.