జనసైనికుడు గాజుల కురుమయ్య కుటుంబాన్ని పరామర్శించిన వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ జిల్లా, తెల్కపల్లి మండలం, కార్వాంగా గ్రామంలో జనసేన పార్టీ కోసం, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం అనునిత్యం కృషి చేస్తున్న జనసైనికుడు గాజుల కురుమయ్య మరణించడంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపుతూ, వారికి అండగా ఉంటామని ఇచ్చిన
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.