టిజెన్స్ & కంజుమర్స్ ఇంప్లీమెంట్ సొసైటీ అధ్యక్షురాలుగా వెంకటలక్ష్మి

వైజాగ్: సౌబిండి వెంకటలక్ష్మి నేషనల్ ఫండమెంటల్ లీగల్ రైట్స్ టు సిటిజెన్స్ & కంజుమర్స్ ఇంప్లీమెంట్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. సమాజ శ్రేయస్సు కొరకు నిరంతరం అలుపెరగని పోరాటంతో ప్రజలతో మమేకమై సేవా రంగంలో వెనుదిరగని గగనంలో ఉన్నత లక్ష్యంతో విజయకేతనం ఎగరవేస్తూ, సమాజం పట్ల అంకితభావంతో సమస్యలతో పోరాడుతూ ప్రజలను చైతన్య వంతులుగా తయారు చేస్తూ.. భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రక్తదాన సేవలు చేస్తూ.. పలువురు ప్రముఖులుతో ప్రశంసలు అందుకొని 2023 సంవత్సరంలో భారతీయ రక్తదాన సేవా పురస్కారం అందుకున్నారు. సృష్టిలో శాశ్వతమైనదేదీ లేదని ప్రతీ జన్మకు సార్థకత అవసరమని మీ నడక నలుగురికి బాటనివ్వాలి, మీ మాటతో పదిమందికి మంచి జరగాలి, మీ చెయ్యి ఎంతోమందికి సాయపడాలి, మీకై చరిత్రలో ఒక పేజీ ఉండాలి అనే అకాండ ధీక్షతో అద్భుతాలు చేస్తూ అందరి ఆశీస్సులతో సమాజ సేవలు చేస్తున్న మీరు భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.