జనంకోసం జనసేన మహాపాదయాత్ర

  • జనంకోసం జనసేన మహాపాదయాత్ర 5వ రోజు

రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో.. జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో.. ప్రజల విశేష స్పందనతో ముందుకు సాగుతున్న కార్యక్రమం.. జనం కోసం జనసేన మహాపాదయాత్ర 5వ రోజు విజయవంతంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, భూపాలపట్నం సర్పంచ్ గుల్లెంకల లోవరాజు, తూర్పుగాను గూడెం సర్పంచ్ గళ్ళ రంగా, పరిజల్లి పేట ఎంపీటీసీ పళ్ళ ధనలక్ష్మి, సీనియర్ నాయకులు మద్దిరెడ్డి బాబులు బోయిడి వెంకటేష్, కురుమళ్ళ మహేష్, కామిశెట్టి విష్ణు, బదిరెడ్డి దొర, మట్టా వెంకటేశ్వరరావు, అడ్డాల శ్రీను, కూనవరం జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో బాగంగా మాధవరపు కోటేశ్వరరావు ఎక్స్ ఎం.పి.టి.సి టిడిపి సీతానగరం మండలం కూనవరం కూనవరం గ్రామంలో.. జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.