భారతీయుడుని అయినందుకు చాలా గర్వపడుతున్నాను: జానీ

వీరఘట్టం, మొట్ట మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ వర్ధంతి మరియు కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి సందర్బంగా జనసేన పార్టీ వీరఘట్టం మండల జనసేన జానీ మాట్లాడుతూ నేను ఒక భారతీయుడుని అయినందుకు చాలా గర్వపడుతున్నాను. వారికి నాయొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మహిళావిద్యా వ్యాప్తి కోసం నిరంతర శ్రమించిన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు ఒక ఆంధ్రుడు కావడంవల్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాను.