కాళసముద్రం గ్రామంలో పశువైద్యశాల నిర్మాణం చేయాలి: చిల్ల మహేష్ బాబు

కదిరి మండలం కాళసముద్రం గ్రామంలోని శ్రీ బాలయోగి గురుకుల పాఠశాల నుంచి సిఎం తో జగన్ అన్న పాలన వెల్లువ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు మాలగుండ్ల శంకర నారాయణ ని మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ని చిల్ల మహేష్ బాబు కదిరి జనసేనపార్టీ మండల అధ్యక్షుడు కలిసి పశువులకు ఏదయినా ఆరోగ్య సమస్యలు వస్తే 5 కిలోమీటర్లలో ఉన్న పట్నం గ్రామంకి వెల్లవలిసిసొస్తుంది పాడి రైతులు పశువులను తీసుకుని వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున కాళసముద్రం గ్రామంలో పశువైద్యశాల నిర్మాణం చేయాలని. రైతుల పక్షాన జనసేన పార్టీ తరుపున విజ్ఞప్తి చేయడం జరిగింది.