పెదవేగి విద్యార్థుల ఆందోళనకు విజయరాయి జనసైనికుల మద్దతు

ఏలూరు జిల్లా, పెదవేగి మండలం, విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో చేసిన నూతన సవరణల వల్ల తమకు కలుగుతున్న అసౌకర్యానికి నిరసనగా గురువారం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల విజయరాయి సెంటర్లో ఆందోళన చేపట్టారు, దీనికి విజయరాయి గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు పూర్తి మద్దతు తెలిపి వారితో కలిసి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.