గ్రామ స్థాయి సమావేశం

సత్యవేడు నియోజకవర్గం, వరదయపాలెం మండలం, బతలవల్ల పంచాయతీ చేదులుపాకం గ్రామంలో గురువారం వరదయ్య పాల్లెం మండల అధ్యక్షులు అంబటి చిరంజీవి యాదవ్ అధ్వర్యంలో సంయుక్త కార్యదర్శి తడ పృధ్వీ అధ్యక్షతన జనసేన పార్టీ గ్రామ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ జనసేన-టీడీపీ-బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరియు ఎంపి అభ్యర్థి వరప్రసాద్ ని గెలిపించుకోవాలని చెప్పడం జరిగింది. మండలఉపాధ్యక్షుడు దేవళ్ళ తులసి రామ్ మాట్లాడుతూ యువత అందరూ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించండి మీ భవిష్యత్ కి ఉమ్మడి ప్రభుత్వ గ్యారంటీ ఇస్తుంది. జనసేన-టీడీపీ-బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఎంపి అభ్యర్థి వరప్రసాద్ లను గెలిపించుకోవాలని చెప్పడం జరిగింది. మండల ఉపాధ్యక్షురాలు టి.ఎస్.శీరిష మాట్లాడుతుఉ ప్రజా ప్రభుత్వాన్ని మనమంతాగెలిపించుకోవాలని జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి అభ్యర్థిని గెలిచాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం, మండల నాయకులు ప్రధాన కార్యదర్శులు యంపళ్ళ వెంకటేష్, సంయుక్త కార్యదర్శులు ప్రసాద్, పృధ్వి, కార్యకర్తలు మునిరత్నం, సుభాష్, గోపి, అనిల్, సతీష్, మురళి, పచ్చయ్య, కుమార్, చరణ్, చలయ్య, ఈశ్వర్, మహేష్, గణేష్, వినోద్, మునిరాజ, సురేష్, సురేష్, సునీల్, విజయ్ భాస్కర్, నవీన్, చందు, సిసింద్రీ,సిద్దయ్య, రమణయ్య, చల్లయ్య, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.