Hyderabad: డ్రగ్స్ పై చేసే పోరాటంలో వరంగల్ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొనాలి – ఆకుల సుమన్

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి అని కోరుతూ నవంబర్ 1 ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ వద్ద జనసేనపార్టీ రిలే నిరాహార దీక్షకు అధిక సంఖ్యలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనసైనికులు పాల్గొనాలని జనసేనపార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ ఆకుల సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు.