సఖినేటిపల్లిలో చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటు చేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం సఖినేటిపల్లి గ్రామం పాలెం ముత్యాలమ్మ గుడి ప్రాంతాలలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి మోరిపోడుకి చెందిన కామిశెట్టి రాజు కుమార్తెలు నాగదుర్గ మహలక్ష్మి, శ్రీజకనకమహలక్ష్మీ ట్రాక్టర్ డిజల్ ఖర్చులకు ఆర్ధిక సాయం చేయగా సఖినేటిపల్లి జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.