కరెంట్ లేకపొయినా ఎందుకు పట్టించుకోవడం లేదు? జాని

మన్యం జిల్లా వీరఘట్టం మండల బొడ్లపాడు గ్రామంలో గత రెండు రోజులుగా కరెంట్ కోతలు ఉండటం వల్లన సెల్ ఫోన్ లకి ఛార్జింగ్ లేకపోతే జనసేన జానీ తన ఇంటి ఇన్వర్టర్ తో గ్రామంలో ఉన్నటువంటి మొబైల్స్ కి ఛార్జింగ్ పెట్టడం జరుగుతుంది. కానీ గ్రామంలో కరెంట్ లేక పండు ముసలి వాళ్ళు గర్భిణీలు చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో కరెంట్ గత కొద్దిరోజులుగా కరెంట్ లేకపోయినా పట్టించుకునే అధికారులు నాయుకులు లేకపోవడం సిగ్గు చేటు అని జనసేన ఎంపీటీసీ అభ్యర్థి వజ్రగడ జానీ ప్రశ్నిస్తున్నానని అన్నారు.