Nalgonda: నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

జనసేన విద్యార్థి విభాగం ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యనిర్వహాక సభ్యులుగా నియమితులయిన సాయితేజ తనపై నమ్మకంతో తనకు ఇచ్చిన బాధ్యతను మరింత పెంచిన జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సంపత్ నాయక్ మరియు ఉపాధ్యక్షుడు శ్రీ గోకుల రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ… జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్తూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై, విద్యార్థి సమస్యలపై పోరాడుతానని తెలిపారు.