జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన యడమ రాజేష్
పటాన్ చెరు నియోజకవర్గం: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గంలోని పలుచోట్ల
పటాన్ చెరు జనసేన పార్టీ ఇంచార్జ్ యడమ రాజేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-5.46.41-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-15-at-5.46.40-PM-1024x617.jpeg)