వై.సీ.పీ దాడులు బాధాకరం

  • పత్రికా సమావేశం చిట్వేల్ మండలం

రైల్వేకోడూరు నియోజకవర్గం: చిట్వేల్ మండలంలో సోమవారం జరిగిన ఎన్నికల సమయంలో జనసేన టీడీపీ బీజేపీ ఎన్.డి.ఏ కూటమి ఏజెంట్లు ను కిడ్నప్ చేయడం, పుల్లంపేట మండలం దలవాయి పంచాయతీలో జనసేన ఏజెంట్ రాజారెడ్డని బూత్ లోపలికి వచ్చి కిడ్నప్ చేసి కొట్టి అతను తిప్పిచుకొని మళ్ళీ ఏజెంట్ గా లోపలికి వెళితే ఈ.వి.ఎంని ధ్వసం చేసిన గంగిరెడ్డి మరియు అతిని అనుచరులు తిరిగి రాజారెడ్డి ని అరెస్ట్ చేసిన పుల్లంపేట పోలీసులు పుల్లంపేట పొలీస్ స్టేషన్ కి వెళ్లి రాజారెడ్డికి ధైర్యం చెప్పి చట్టబద్ధంగా అవసరం అయితే ధర్నా చేసి ఆయనను బయకి తెస్తాము అని చెప్పారు. అలాగే చిట్వేల్ మండలం నగవరం పంచాయతీ ఎన్.డి.ఏ ఏజెంట్ కొమ్మన నగర్జునరెడ్డిని వైసీపీ చెందిన అకేపాటి సంకరరెడ్డి అతని అనుచరులు భయంకరమైన ముష్టి గుతాలతో రాళ్లతో దాడి చేసి గాయపరిచారు, అతని రాజంపేట ట్రామా కేర్ హాస్పిటల్లో పరామర్శించిన మదనపల్లె ఇంచార్జి రాయలసీమ కొకన్వినిర్ రామదాసు చౌదరి, ధర్మవరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, రైల్వేకోడూరు ఇంచార్జి తతంశెట్టి నాగేంద్ర, చిట్వేల్ మండలం అన్నసముద్రం ఏజెంట్ నక్కా సుబ్రహ్మణ్యం అనే ఎన్.డి.ఏ ఏజెంట్ ని చావబాదటం, కన్ను కోల్పోయాల కొట్టడం అతను తిరుపతి కంటి హాస్పిటల్ లో జాయిన్ కావడము జరిగింది. తిరిగి వారి మీదే కేసులు పెట్టీ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం, చాలా దౌర్జన్యం దాడులు చేయడం బాధాకరం. న్యాయం చేయాలని పోలీస్ వారికి సూచన చేయడం జరిగింది.