ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

ఆమదాలవలస, జనవరి 12 వ తేది రణస్థలం ప్రాంతంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధులుగా పాల్గొనబోయే యువశక్తి సభను విజయవంతం చేయాలనే కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులతో సమావేశం అయ్యి యువశక్తి కార్యక్రమ ప్రచారం ఏవిధంగా, ఎన్నివిధాలుగా చేయాలో జనసైనికులకి వివరిస్తూ దిశానిర్దేశం చేసి యువశక్తి ప్రచారక కమిటీ సభ్యులు, పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పోస్టర్స్ ని ఆవిష్కరించడం జరిగింది.