నిడదవోలు నియోజకవర్గ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో మండల స్థాయి కమిటీ నియామక కార్యక్రమం

నిడదవోలు నియోజకవర్గ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో మండల స్థాయి కమిటీ నియామక కార్యక్రమం నిడదవోలు మండలం తిమ్మారాజుపాలెం గ్రామంలో పద్మావతి తిరుచానూరు ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తులా చినబాబు సహాయ కార్యదర్శులు ఉలుసు సౌజన్య, పాలా వీరాస్వామి, కాకర్ల నాని, సదా వెంకటేష్, నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి. వెంకటరత్నం ఉండ్రాజవరం మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ పాల్గొన్నారు.