బొరుసు ఉమామహేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, రామరాజులంక గ్రామంలో టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు బొరుసు ఉమామహేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, మలికిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, రాజోలు మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు జనసైనికులు.