జనసేన ఆద్వర్యంలొ విద్యార్థులకు పరిక్షఅట్టలు, పెన్నుల డిస్టిబ్యూషన్

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవిపట్నం మండలం, దేవిపట్నం జూనియర్ కాలేజ్ నందు ఇందుకూరుపేట త్వరలో రాబోయే ఇంటర్ మీడియట్ మొదటి, రెండవ సంవత్సర విద్యార్థినీ, విద్యార్థులకు జనసేన పార్టీ మండల కన్వీనర్ చారపు వెంకట రాయుడు మరియు జనసైనికులు కలిసి పరిక్ష అట్టలు మరియు పెన్నులు డిస్టిబ్యూషన్ చెయ్యటం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవా దృక్పధాన్ని.. ఇన్స్ప్రెషన్ గా తీసుకుని మరెన్నో కార్యక్రమాలు చేపడతామని.. విద్యార్థిని విద్యార్థులకు విజయపదంలో దూసుకుపోవలని సూచించారు. ఈ సమావేశంలో జనసేన మండల కన్వీనర్ చారపు రాయుడు, మండల వైస్ కన్వీనర్ కర్రి మహేశ్, తురసం సీతారమంజనేయులు, పార్టీ సీనియర్ నాయకులు క్కట్టుమూరి వీరబాబు, గారపటి సురేష్, గొర్లె మురళిబీ, గరపాటి సురేశ్, కట్టుమూరి తాతాజి, మట్ట చిన్ని, కర్రి నాని, కొత్తపల్లి సతీశ్, మట్ట సంధీప్, కంకిపాటి అంజి, సీకాల చిన్ని, కట్టుమూరి నాగేంద్ర, కొప్పిసెట్టి గణేశ్, గొల్లపల్లి అర్జున్ ప్రసాద్, కాయల సాయి గిరి, మట్ట సాయి కిరణ్, పులపర్థి స్వామి, కట్టుమూరి శివ, కట్టుమూరి మణికంఠ, కొట్టు సనీల్, కురసం వెంకన్న దొర మరియు ఎందరో జనసైనికులు పాల్గొనడం జరిగింది.