వరద బాదితులకు కాయగూరలు, పాలు, మంచినూనె పంపిణీ

రామరాజులంక పంచాయితి పరిదిలో గోదావరి వరద ప్రభావిత వాసులకు జనసేన పార్టీ ఆద్వర్యంలో కాయగూరలు, పాలు, మంచినూనె పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మల్కిపురం మండల ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి రాము, రామరాజులంక గ్రామ సర్పంచ్ కాకరశ్రీను, రావిగోపాలక్రిష్ణ, నల్లిశివ, చింతారాజబాబు, గ్రామ రెవెన్యు డి.పి.టి వి.ఆర్.ఓ1, వి.ఆర్.ఓ2 మరియు పలువురు నాయకులు.