అల్లు లవరాజు ఆధ్వర్యంలో జనసేన జనబాట

తుని నియోజకవర్గం కోటనందూరు మండలం, కొట్టాం పంచాయతీ కె.ఎస్ కొత్తూరు గ్రామంలో కోటనందూరు మండల వైస్ ప్రెసిడెంట్ అల్లు లవరాజు ఆధ్వర్యంలో జనసేన జనబాట కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ జనసేన నాయకులు, అంకారెడ్డి రాజా శేషు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ పలివెల లోవరాజు, మత్స్యకార కార్యదర్శి చొక్కా కాశీ, చోడిసెట్టి గణేష్, అద్దేపల్లి బాలాజీ, బొప్పన రాము, గట్టేం నాగబాబు, లట్టాల నాగేశ్వరరావు, ఉప్పలపాటి సీతారామరాజు, కోటనందూరు మండల ప్రెసిడెంట్ పెద పాత్రుని శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ నక్కా రామ్, పెనుమత్స ప్రవీణ్, తుని మండల ప్రెసిడెంట్ దారకొండ వెంకట రమణ నాగూర్, పి.నాగేశ్వరరావు గంటా దుర్గా ప్రసాద్, లోకవరపు ఆనంద్, కుమార్, లగుడు నాగేశ్వరరావు, సంతోష్, కృష్ణ, ముల్పూరి శివ జనసేన, తుని నియోజకవర్గం జనసైనికులు పెద్ద ఎత్తున్న పాల్గొని, ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. జనసేన సిద్ధాంతాలను మానిఫెస్టో ప్రజల్లోకి తీస్కొని వెళ్లి, పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ గల నాయకుడికి ఒక అవకాశం ఇవ్వండి అని కోరడం జరిగింది. కోటనందూరు జడ్ పి టి సి బై ఎలక్షన్స్ లో, అధిష్ఠానం ఆదేశిస్తే కె.ఎస్ కొత్తూరు గ్రామనికి చెందిన అల్లు లవ రాజుని, జనసేన పార్టీ తరపున పోటీలో ఉంటారని శనివారం జనబాట కార్యక్రమంలో ప్రజలకు తెలియపరచి, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్డించడం జరిగింది.