Chittoor: మండల కమిటీలకై చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన చిత్తూర్ జిల్లా అధ్యక్షులు శ్రీ డా.పసుపులేటి హరిప్రసాద్ మండల కమిటీలకై చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన నాయకులు శ్రీ డా.పసుపులేటి హరిప్రసాద్ ను గజమాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.