వైసిపి పార్టీకి రాజోలులో భారీ షాక్

రాజోలు: సఖినేటిపల్లి మండలం, అప్పనరామునిలంక గ్రామంలో మాజీ సర్పంచ్ బర్రె శ్రీను ఆధ్వర్యంలో రాజోలు నియోజక వర్గంలో అనేక గ్రామాల సంభంధించిన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికీ చెందిన మహిళలు, యువకులు, నాయకులతో పాటు, ఎస్సీ సామాజిక వర్గం మరియు ఇతర బీసీ సామాజిక వర్గానికీ చెందిన వారితో కలిసి సుమారు 700 మంది వైసిపి పార్టీనీ వీడి జనసేన, టీడిపి, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్ధి దేవ వరప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.