విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు: చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జనసేనపార్టీ నాయకులు శ్రీ.పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్లాకార్డులతో నిరసనచేసి వైస్సార్సీపీ ఎంపీలకు తెలిసేలా ఎంపీ లు అందరూ పార్లమెంట్ ముందు ప్లాకార్డులతో మన అందరి విశాఖ ఉక్కు కోసం నిరసన చెయ్యాలని జనసేన చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్ జనసేన నాయకులు తెలిపారు.