మైలవరంలో ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం

మైలవరం, మార్చ్ 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మైలవరం పార్టీ కార్యాలయం వద్ద జనసేనపార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు(గాంధీ) చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని సంవ్సరాలు గడిచినా ఎటువంటి మచ్చ లేని నాయకుడు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డబ్బు లేని రాజకీయాలు చేయాలి అనే దృడ సంకల్పంతో పార్టీ పెట్టి,పార్టీని ఎంతో విలువలతో కూడిన రాజకీయాలను యువతలో ప్రభావితం చేసుకుంటూ రాజకీయాలు కేవలం వారసత్వ సంపద కాదు డా.బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడుకి రాజకీయాలలో పోటీ చేసే హక్కు ఉందని చాటిచెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా సెక్రెటరీ చింతల లక్ష్మీకుమారి, జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, మండల కమిటీ సభ్యులు కూసుమంచి కిరణ్ కుమార్, చంద్రాల మురళీకృష్ణ, పసుపులేటి నాగరాజు, మాదినేని చిన్న రామారావు, ఆనం విజయకుమార్, ఉయ్యూరు నాగరాజు, ఈతకొట్టు నాని, మల్లారపు దుర్గాప్రసాద్, గ్రామ అధ్యక్షులు, గ్రామకమిటీ సభ్యులు మేరుగ నాగేశ్వరరావు(నాని), ఆయించ శివరాం ప్రసాద్, ఆనం బాల, ఎడ్ల మధుబాబు, జి.పద్మావతి, జీ.వి.రవితేజ, శ్రావణ్, శీలం చందు, శీలం తిరుపతిరావు, తమ్ముండ్రు నవీన్, నాగులూరి నారాయణరావు, ఆనం అభినేష్, లేళ్ల జగదీష్, కొండూరు నవీన్, గుర్రం వెంకటేశ్వరరావు, బాలబోలు వెంకయ్య, నీలి రాంబాబు, వీరమహిళల శీలం నవ్యశ్రీ మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.