అవనిగడ్డలో జనంలోకి జనసేన 15వ రోజు

అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ మండలం, అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని కొత్తపేట గ్రామంలో మంగళవారం “జనం లోకి జనసేన ” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రామకోటిపురం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు భూపతి బాల రేణుకయ్య మరియు అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో ప్రజల నుంచి విశేష స్పందనతో 15వ రోజు కార్యక్రమం జరుగుతుంది.. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బాసు నాంచరయ్య నాయుడు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు బొప్పన పృధ్వీ, అవనిగడ్డ మండల జనసెన పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్, వార్డు మెంబర్ అడపా ప్రభాకర్, మత్తి శ్రీను, చందన శ్రీను, కమ్మీలి సాయి భార్గవ, మునిపల్లి శ్రీలక్ష్మీ, అశ్వారావుపాలెం గ్రామ జనసేన పార్టీ ఉప సర్పంచ్ యక్కటి నాగరాజు, పులిగడ్డ గ్రామ పార్టీ అధ్యక్షుడు మండలి ఉదయ్, వీర మహిళలు బండే నాగ మల్లేశ్వరి, బచ్చు కృష్ణకుమారి, భోగాది లక్ష్మీ రాజ్యం, జనసైనికులు పప్పుశెట్టి శ్రీను, ఆకుశెట్టి రవి, బోయిన గణేష్, అప్పికట్ల శ్రీ భాస్కర్, గుగ్గిలం అనిల్, యర్రంశెట్టి సుబ్బారావు, ఫరీద్, రేపల్లె రోహిత్, తోట ఆంజనేయలు, గుడివాక రామాంజనేయలు, మాదివాడ కుటుంబరావు, మండలి నాగరాజు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.