జనంలోకి జనసేన 19వ రోజు

నరసాపురం, జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 19వ రోజు నరసాపురం నియోజకవర్గం నరసాపురం పట్టణం 2వ వార్డులో ఇంటింటికీ తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పిఎసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మన్ బొమ్మిడి నాయకర్. ఈ వార్డులో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారని నాయకర్ గారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నరసాపురం పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, కొల్లాటి గోపికృష్ణ, అంబటి అరుణ, గుబ్బల మార్రాజు, నిప్పులేటి తారకరామారావు, కొప్పాడి కృష్ణవేణి, తోట అరుణ, బొమ్మిడి సూర్య కుమారి, పెమ్మాడి కిరణ్, దూది బాబు, జక్కం బాలకృష్ణ , కూనపరెడ్డి రామకృష్ణ, బొమ్మిడి కృష్ణమూర్తి, కటకం శెట్టి సాయి,యాతం మహేష్, కొణిదెల బాబి, భూపతి బాలాజీ, భూపతి చిరంజీవి, మీసాల సోము, మీసాల రాంబాబు, కొల్లాటి ఆది, అడబాల నాని, ఓలేటి దేవి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.