వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విసుగు చెందిన 35 మంది టీడీపీలో చేరిక

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం కరివానిరేవు గ్రామం నుండి డా.బి ఆర్ అంబేద్కర్ ఆటో యూనియన్ వారు వై ఎస్ ఆర్ సి పి పార్టీలో విసుగు చెంది సుమారు 35 మంది వై ఎస్ ఆర్ సి పి పార్టీని వీడి మురమళ్ళ క్యాంపు కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజేపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు), గుత్తుల సాయి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయినవెల్లి రామారావు మాట్లాడుతూ రాబోయే సార్వత్రికా ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజేపి పార్టీల నుండి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటి చేయుచున్న దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు), ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ను అఖండ మెజారిటితో గెలిపించుకుంటాం అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజేపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) మాట్లాడుతూ మీ కరివానిరేవు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తాం అని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో అయినవెల్లి రామారావు, పచ్చిమాల రామారావు,రెడ్డి నాగరాజు, సానబోయిన వీరబాబు, శీలం వీరబాబు, చుట్టుగుల్ల నాగరాజు, ముషిని శ్రీను, దంగేటి రమణ, శీలం రమణ, సబ్బతి సునీల్, యార్లగడ్డ వెంకట రమణ, యార్లగడ్డ దుర్గారావు, సవరపు నాగరాజు, సవరపు ప్రసాద్, సవరపు బాజ్జి, సవరపు శ్రీను, సవరపు లోవరాజు, సవరపు దుర్గారావు, సవరపు చంటిబాబు, సవరపు శ్రీనివాసరావు, అయినవెల్లి సుబ్బారావు, అయినవెల్లి శ్రీను, అయినవెల్లి దుర్గారావు, అయినవెల్లి రాజేష్, బాజ్జి, వీధి మహేష్ బాబు, మోర్త రాము, యార్లగడ్డ శామ్యూల్, యార్లగడ్డ సత్తిబాబు,పెన్నాడ వెంకటేశ్వరావు, సత్తాల సంపదరావు, ఉండ్రాజవరపు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో చెయ్యేటి శ్రినుబాబు, రేకాడి రాంబాబు, అయినవెల్లి వలిబాబా, మట్టా రాహుల్, పెన్నాడ రాంబాబు, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.