జనం కోసం జనసేన మహాయజ్ఞం 682వ రోజు

జగ్గంపేట, “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 682వ రోజు కార్యక్రమం శనివారం గండేపల్లి మండలం యల్లమిల్లి మరియు బొర్రంపాలెం గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ… జనసేన సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచిపెడుతూ ముందుకు సాగడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, యల్లమిల్లి నుండి గ్రామ అధ్యక్షులు సత్తి శ్రీను, సత్తి ఉమా మహేష్, ఉంగరాల శ్రీను, బండి చరణ్ ఫణి కుమార్, చిలి సతీష్, ఆకుమర్తి కరున్, యడవిల్లి నాగ వెంకటేష్, ఉంగరాల అజయ్, దేవిశెట్టి హరి, దేవిశెట్టి మణికంఠ, నక్కా రాజు, హనుమంతు భవాని, పోసిన ధర్మరాజు, బొర్రంపాలెం నుండి గ్రామ అధ్యక్షులు పోకల అనిల్ కుమార్, టేకు రాము, పలివెల గిరిబాబు, శీలం ప్రసాద్, శీలం దుర్గాప్రసాద్, దాకమూరి రాజు, అత్తి చరణ్, అత్తి సతీష్, మంగెన శివకృష్ణ, నామసాని కృష్ణ, మంగెన సతీష్, గురుమానికల అజయ్, శీలం నాగ దుర్గాప్రసాద్, గండేపల్లి నుండి గరిగపాటి ఉమేష్, తాళ్లూరు నుండి ఆరుగొల్లు రామిరెడ్డి, బూరుగుపూడి నుండి అనుకుల శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జడ్.రాగంపేట గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గంపల చందు గారి కుటుంబ సభ్యులకు, యల్లమిల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సత్తి శ్రీను కుటుంబ సభ్యులకు, సత్తి ఉమా మహేష్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.