జనం కోసం జనసేన మహాయజ్ఞం 728వ రోజు

జగ్గంపేట, ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 728వ రోజు కార్యక్రమం జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, తిరుమలాయపాలెం ఎంపీటీసీ చెన్నంశెట్టి చక్రరావు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చింతా సురేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, మల్లిశాల గ్రామ అధ్యక్షులు చలపరెడ్డి లోవరాజు, పాలిపిరెడ్డి కోదండ, సుంకర విష్ణు, వట్టికూటి జనార్ధన్, మాధవరపు ప్రసాద్, గండ్రెడ్డి కాశీరాజు, చీకట్ల దుర్గాప్రసాద్, యర్రా రాజేష్, చింతా స్వామి, మడక శ్రీను, ఆచంట దుర్గాప్రసాద్, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, బొల్లు తాతాజీ, నకిరెడ్డి రామదుర్గ, తిరుమలాయపాలెం నుండి కొప్పాక చక్రరావు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా మల్లిశాల గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కాయల ఉమామహేష్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.