రాజమహేంద్రవరం జనసేన ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాజమహేంద్రవరం, స్థానిక ఆదెమ్మ దిబ్బ వాంబే కాలనీలో జనసేన పార్టీ జెండా వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన రాజమండ్రి జనసేన పార్టీ. తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం అర్బన్ ఇంచార్జ్ అను శ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా జెండా వందనం చేసి అనంతరం స్వీట్లు పంచుకుని భారతదేశ ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనుశ్రీ తో పాటు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శులు జామి సత్యనారాయణ, తేజోమూర్తులు, వైవిడి ప్రసాద్ మరియు సిటీ జనసేన నాయకులుపైడి రాజు, గుణ్ణం శ్యాంసుందర్, గుత్తుల బుల్లి, నల్లంశెట్టి వీరబాబు, దేవికవాడ ఫణి, ధవలేశ్వరం నాగరాజు, సంజీవ్, గణేష్, ఠాగూర్, రాంబాబు, వెంకటేష్, బాసరమణి దుర్గాప్రసాద్, కుంది రాము, వంశీ, స్వామి, యేసు, దుర్గ, అబ్బాయి శ్రీను, ఎమెస్సార్ రాజు, వీరమహిళలు సునీత, అనిత, ఈశ్వరమ్మ, దేవి, చిలకమ్మా, రత్నం మరియు జనసైనికులు, స్థానిక ప్రజానీకం పాల్గొన్నారు.