జనం కోసం జనసేన మహాయజ్ఞం 751వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 751వ రోజు కార్యక్రమం గురువారం కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 752వ రోజు కార్యక్రమం శుక్రవారం కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్ గారికి, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, గోనేడ నుండి బుర్రే వీరభద్రం, నల్లంశెట్టి లచ్చబాబు, అనప రెడ్డి శివ, గాలిదారి దుర్గాప్రసాద్, పోలిశెట్టి రాజు, జానకి మంగరాజు, గండి విజయ్, రంది అప్పలనాయుడు, కేసంశెట్టి దుర్గాప్రసాద్, కంచర్ల సురేష్, శైలు ఏసు, మాదిరెడ్డి వీరభద్రరావు, నల్లంశెట్టి వెంకన్న బాబు, నల్లంశెట్టి నూకరాజు, కొమ్మినీడి చక్రధర, మామిడి శ్రీను, పూసల రాజు, డేగల తాతాజీ, కసిరెడ్డి రాంబాబు, మలుగు సత్తిబాబు, విత్తనాల సతీష్, డేగల రాంబాబు, నల్లంశెట్టి శ్రీను, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పెద్ది మణికంఠ, పాటంశెట్టి నరేష్, కొమ్మినీడి సురేంద్ర, కొమ్మినీడి అయ్యప్ప, కొల్లుమళ్ళ శ్రీను, కోడి గంగాధర్, ఉలిసి శ్రీనివాస్, ఎస్. తిమ్మాపురం నుండి గ్రామ అధ్యక్షులు కంటే తాతాజీ, జె.కొత్తూరు నుండి అడబాల శ్రీరామ్ లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.