7వ డివిజన్ జనసేన నాయకుల సమావేశం

విజయవాడ, 7వ డివిజన్ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో, 7వ డివిజన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 7వ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, సమస్యల పరిష్కారం గురించి చర్చించడం జరిగింది. ఈ సమావేశానికి 7వ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి దోమకొండ మేరి, డివిజన్ ఉపాధ్యక్షులు పెళ్లూరీ ఉమామహేశ్వర రావు, పెందుర్తి విజయ్, గుత్తావళి పవన్ సూరి, కూరగంటి భాగ్యరాజు, బండి ప్రదీప్, దోమకొండ శ్యామ్ పాల్గొనడం జరిగింది.