జనసైనికుల సారధ్యములో డొక్కా సీతమ్మ చలివేంద్రం 9వ రోజు

ఆకివీడు మండలం, చినకాపవరం గ్రామములో జనసైనికుల సారధ్యములో డొక్కా సీతమ్మ గారి చలివేంద్రం 9వ రోజు కార్యక్రమంలో భాగంగా దారపురెడ్డి సుబ్బయ్యమ్మగారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దారపురెడ్డి లక్ష్మీనారాయణ అందించిన ఆర్దిక సహాయంతో మజ్జిగ పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం చినకాపవరం జనసేన పార్టీ ఎంపీటీసీ అల్లాడి శివన్నారాయణ మరియు జనసైనికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడం జరిగింది.