గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతం

  • ఎఫ్ కె పాలెం గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం

పిఠాపురం రూరల్ మండలం ఎఫ్ కె పాలెం గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆదేశాలు మేరకు డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ గ్రామ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, పెద్దిరెడ్ల చిట్టి, రామిరెడ్డి చిన్న, గొన శ్రీను, పోలినేటి వీరబాబు, రంగనాథం పెర్రా రాజు, పరస సతీష్, మచ్చ లక్ష్మణ్ కుమార్, నల్లి వరప్రసాద్, కంద సోమరాజు, ఎఫ్ కె పాలెం గ్రామ నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

  • కోలంక గ్రామంలో జనసేన పార్టీ బలోపేతం

పిఠాపురం రూరల్ మండలం కోలంక గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆదేశాల మేరకు డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ గ్రామ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, కోలంక ఎంపీటీసీ అభ్యర్థి కేతినిడి గౌరీ నాగలక్ష్మి, చల్లాపు ఆదియ ఆదియ్య, మిరియాల మంగరాజు, కర్రెడ్ల పద్మరాజు, నంద్యాల నాగు, మిరియాల చెల్లారావు, గణేశుల సుబ్బారావు, శ్రీపతి సుబ్రమణ్యం,పూసల వీరబాబు, చామంతి రామకృష్ణ, చల్లాపు ఏసుబాబు, కంద సోమరాజు, కోలంక గ్రామ నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.