పద్మ విభూషణ్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసిన చిన్నా జనసేన
హైదరాబాద్, మెగా అభిమానుల ఆరాధ్య దైవం చిరంజీవికి దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో మర్రిపాడు మండల జనసేన పార్టీ నాయకులు చిన్నా జనసేన మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-12-at-15.08.54-1024x682.jpeg)